మంత్రి జూపల్లి తో న్యాయవాది డి ఎల్ పాండు భేటీ

    0
    248

    మంత్రి జూపల్లి తో న్యాయవాది డిఎల్ పాండు
    మంత్రిని శాలువా కప్పి సన్మానించిన డీఎల్ పాండు

    వార్తాలోకం కొల్లాపూర్ డిసెంబరు 21: రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైకోర్టు న్యాయవాది మాజీ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ న్యాయవాది డిఎల్ పాండు సోమవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి జూపల్లి కృష్ణారావును శాలువా కప్పి హైకోర్టు న్యాయవాది డిఎల్ పాండు సన్మానించారు.