9 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

0
124

(వార్తాలోకం ప్రతినిధి, హైదరాబాద్)
తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్, హైదరాబాద్ క్రైమ్ చీఫ్ గా ఏవీ.రంగనాథ్, వెస్టన్ డీసీపీగా విజయ్కుమార్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్ జ్యోయల్ డెవిస్, నార్త్ జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, డీసీపీ డీడీగా శ్వేత, ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు, టాస్క్ ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్ చీఫ్ గజారావు భూపాల్ను డీజీపీ ఆఫీస్కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.