About us

వార్తాలోకం తెలుగు దినపత్రిక అనుభవజ్ఞులైన పాత్రికేయుడు వాకిటి వెంకటేశం గారిచే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో  గత  పదకొండేళ్ల  నుంచి పీడిత ప్రజల పక్షాన నిలబడి తన గొంతును వినిపిస్తుంది.