మంద కృష్ణ త్వరగా కోలుకోవాలి : అంబర్ పేట్ శంకర్ ముదిరాజ్

0
509

(వార్తాలోకం హైదరాబాద్ ప్రతినిధి – శ్రీరామ్)

గత నెల లో కాలికి గాయమై ఢిల్లీ లో శస్త్ర చికిత్స చేయించుకొని హైదరాబాద్ అంబర్ పేట దుర్గా బాయ్ దేశ్ ముఖ్ కాలనీలోగల తన నివాసానికి ఉంటున్న MRPS వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగని, తన నివాసం లో మర్యాద పూర్వకంగా కలుసుకుని, పరామర్శించారు సామాజిక కార్యకర్త, సంఘ సేవకుడు అంబర్ పేట శంకర్ అలియాస్ అంబర్ పేట శంకర్న. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ, తనకు అప్త మిత్రుడని, త్వరగా కోలుకోవాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానని ఆయనన్నారు. ఈ మధ్య సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్న అంబర్ పేట శంకరన్న, మంద కృష్ణ మాదిగ కలుసుకుని కలుసుకుని, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట శంకర్నతోపాటు పలువురు ముదిరాజ్ సంఘం నేతలు పాల్గొన్నారు.