(వార్తాలోకం ప్రతినిధి న్యూఢిల్లీ)
కేంద్ర ఆహారం, ప్రజా పంపిణి శాఖ సెక్రటరీ సుధాన్ష్ పాండే ను కలిసిన సిఎస్ సోమేష్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అగ్రికల్చర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు కృషి భవన్ లో జరిగిన భేటి