నెరవేరిన స్కూల్ పిల్లల 20 ఏళ్ల కల

0
486


వార్తాలోకం.ప్రతినిధి.చిలకలూరిపేట.సెప్టెంబర్20..
ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామం నుంచి ప్రతినిత్యం 400 మంది పిల్లలు వస్తూ ఉంటారు కానీ వాళ్ళకి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతినిత్యం ఆటోలో వస్తూ ఉంటారు . ఆటో ఆటో డ్రైవర్ల వేధింపులు చూసి బోయపాలెం గ్రామస్తులు ఈ విషయాన్ని మంత్రి విడుదల రజిని దృష్టికి తీసుకెళ్లగా వారు డిఎం రాంబాబు చిలకలూరిపేట డిపో మేనేజర్ రాంబాబుకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించవలసిందిగా చెప్పారు వెంటనే స్పందించిన డిపో మేనేజర్ నుండి బోయపాలెం నుండి వున్నవ గ్రామం స్కూల్ వరకు స్పెషల్ బస్ ఏర్పాటు చేసినారు బస్సు ఏర్పాట్లు సహకరించిన గ్రామస్తులు శ్రీనివాస్ నాయక్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు