మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రారంభం

0
702

 

(వార్తలో కం ప్రతినిథి జిల్లా జగిత్యాల అక్టోబర్ 21)

రాష్ట్ర సంక్షేమ  శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ధర్మపురి పట్టణంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఎంపీ వెంకటేష్ నేత జిల్లా కలెక్టర్ రావి నాయక్ డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జెడ్పీటీసీ అరుణ మున్సిపల్ చైర్మన్ సత్తమ్మా , ప్రిన్సిపాల్, ఉపాధ్యాయలు , విద్యార్థులు నాయకులు అధికారులు ప్రజా ప్రతినిదులు తదితరులు.