కరోనాతో ఒకరి మృతి

0
1494

(వార్తాలోకం జగిత్యాల ప్రతినిధి – జాకీర్ హుస్సేన్)

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామం లోని ఈ రోజు కరోనాతో కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ,ఓ మహిళ చనిపోయినారు. దహన సంస్కారాలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఇమ్దాద్-ఉల్-ముస్లిమీన్ యూత్ అసోసియేషన్”నిర్వాహకులు సమాచారం అందజేశారు.సమాచారం అందిన వెంటనే అధ్యక్షుడు ఎండి.అలీముద్దీన్,ఎండి.ముబీన్, ఎండి.వాజిద్, ఎండి.ఇమ్రాన్, , ఎండి.సల్మాన్,ఎండి.షాకీర్.పాల్గొని హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది.